భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, ఈ సదస్సుల్లో రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించా�
Revenue Conferences | ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ, ఎదులాబాద్లో మంగళవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు జరిగాయి. ఈ సదస్సును వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కోర
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు.
Revenue Conferences | ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వ్యవసాయ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులను స�
ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. భూభారతికి సంబంధించిన అంశాలను రెవెన్యూ సదస్సులో రైతులు తెలుపాలన్నారు.
భూసంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల దరఖాస్తులు స్వీకరించేందుకు వీలుగా జూన్ 3వ తేదీ నుంచి గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించార�
Revenue conferences | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జూన్ 3వ తేది నుండి జరుగునున్న గ్రామ రెవెన్యూ సదస్సులపై శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నెల 3వ తేది నుంచి 17వ తేదీ వరకు మద్దూరు, ధూళిమిట్ట మండలాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ గపూర్ రహీం, సింహాచలం మదుసూధన్లు శనివారం ఒక ప్రకటనలో తెలి
భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులు దరఖాస్తులకు మాత్రమే పరిమితమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసర మండలంలో భూ భారతి చట్టం అమలులో భాగంగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నా�
భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల అధారంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, విచారణ చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్.. అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీ
రాష్ట్రంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వంద ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేస్తు
జగిత్యాల : జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ , రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక