ఉమ్మడి శామీర్పేట మండలంలోని మూడు చింతలపల్లి, శామీర్పేట రెవెన్యూ గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.
భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు సదస్సులను సద్వినియోగం
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. రాయికల్ మండలం దావన్ పల్లి, వీరాపూర్ గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ శుక�
రైతు ఇచ్చే ప్రతి దరఖాస్తునూ స్వీకరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని పేర్కొన్నారు.
Land issues | చేగుంట మండలపరిధిలోని పులిమామిడి,కిష్టపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, కొన్ని ద
Additional collector Nagesh | అల్లాదుర్గం మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లా�
Revenue Conferences | రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని డిప్యూటీ తాసీల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బట్ అన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గురువారం కట్టంగూర్ మండలంలోని పందనపల
రైతులు భూసమస్యల పై రెవెన్యూ సదస్సు ల్లో దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్ పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన భ
Revenue conferences | నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూభారతి చట్టం అమలులో భాగంగా అపరిష్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంల�
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దాసరి వేణు అన్నారు.
Revenue conferences | భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.