మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు.
పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
నిరుపేద రోగులకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపన్న హస్తంగా మారింది.అంతేకాకుండా నిరుపేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే నాటి కేసీఆర్ సర్కార్ ఆశయం ఫలిస్తోంది.
రాష్ట్రంలో కమీషన్లతో పాటు పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నా
కోస్గి మండలంలోని తొగాపూర్-పోతేపల్లి గ్రామాలను కలుపుతూ వేస్తున్న కొత్త రోడ్డు ప్రభుత్వం రైతుల మధ్య వివాదానికి దారి తీసింది. కొం దరి స్వార్థం కోసం ఇక్కడ లేని రోడ్డును వేస్తూ తమ పొ లాలను లాక్కుంటున్నారని
కొడంగల్లో రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ఎటువంటి అధికారాలు లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు కొమ్ముకాస్తూ.. అధికారిక లాంఛనాలతో స్వాగతాలు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర
నకిరేకల్ మండలం చందుపట్ల రైతువేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు భరోసా సంబురాల్లో జిల్లా అధికారులైన కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్, ఆర్డ�
ఒక ఊళ్లో సోషల్ మీడియాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రేగిన వివాదం మధ్యలోకి ఎస్సై తలదూర్చాడు. స్టేషన్కి పిలిచి ఒకరిని కొట్టడం తో వివాదం ముదిరి చివరకు స్టేషన్లో ధర్నా చేసే వరకు వచ్చింది.
లంబాడీల ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతిని మోసగించిన కాంగ్రెస్ను వదిలేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గణేశ్ నాయక్ హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులన్నీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. అట్టహాసంగా మీరాలం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్త
‘మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో ఇటీవల దేవరకద్ర మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కొండమ్మ గుండె నొప్పితో అర్ధరాత్రి మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు వచ్చింది. వచ్చి రాగానే ట్రీట్మెంట్ చేయాల్సిన సిబ్బంది �
గద్వాలలోని ఏరియా దవాఖాన జిల్లా జనరల్ దవాఖానగా స్థాయి మారిన తీరు మాత్రం మారలేదు. అవే ఇబ్బందులు.. అవే కొరతలు.. అవే అవస్థలు.. అదే నిర్లక్ష్యం.. రోగులతో మర్యాదగా నడుచుకోవాలి.. మెరుగైన వైద్యం అందించాలి అన్న ఉన్నత
రైతులందరికీ రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడంతో లబ్ధిదారులు నానా హైరానా పడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటి కలను సాకారం చేస�