మాట తప్పిన రేవంత్ సర్కార్పై పోరుబాటకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వాగ్దానాలు నెరవేర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా హామీ ఇచ్చుడు తప్ప అమలు చేయకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. 200లకు ప�
యూరియా కోసం రైతులు అవస్థ పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్ల వద్ద పొద్దంతా క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. అయినప్పటికీ వచ్చిన వారందరికీ యూరియా బస్తాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వందేళ్ల ప్రగతి సాధించిందని, అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన రెవంత్ సర్కార్ ప్రజలను అగం చేస్తుందని, తెలంగాణకు తొలి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 నెలలుగా గురుకులాల భవనాల కిరాయిలు చెల్లించని వైనం.. పలుమార్లు నిరసనలు.. తాళాలేస్తామని యజమానుల అల్టిమేటం.. ఖాతరు చేయని ప్రభుత్వం.. ఫలితంగా నేడు ప్రారంభంరోజే రాష్ట్రవ్యాప్తంగా మై
రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ పాఠశాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 370 మం�
పాపం.. నిలువ నీడలేక, తాగడానికి నీళ్లు లేక కంచ గచ్చిబౌలి జింకలు అవస్థ పడుతున్నాయి. ఈ భూముల్లోని అడవిని రేవంత్ సర్కార్ ఇష్టమొచ్చినట్టు తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇటీవల జనావాసాల్లోకి వచ్చి
‘తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్దే అధికారం.. చరిత్రాత్మక వరంగల్ సభకు లక్షలాదిగా పోటెత్తిన జనమే ఇందుకు నిదర్శనం.. ఇదే ప్రజలిచ్చిన రజతోత్సవ సందేశం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా
Tammineni Veerabadram | తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దుచేసి ఫోర్త్ సిటీ పేరుతో పేదల భూములను పెద్దలకు కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చ
రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణను రేవంత్ సర్కారు గాలికొదిలేసింది. నిరుడు ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల విద్యాబోధనకు డీఎస్సీ-2024లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్
ఎన్నికల ముందు 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలులో మాత్రం తాత్సారం చేస్తున్నది. ఎప్పుడెప్పుడు రేవంత్ ప్రభుత్వం పథకాలు ప్రారంభిస్తుందోనని ఎదురుచూస్తున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీ మ్ కింద కనీసం వంద రోజులు కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అలాగే, జాబ్కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసిన వ�
పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. రూ.4,236 కోట్లకుగాను కేవలం రూ.1,000 కోట్లనే ఇచ్చింది. ఇన్నాళ్లూ నూతన ఎంఎస్ఎంఈ విధానం, కొత్త పారిశ్రామిక విధానం పేర
మనసా వాచా కర్మణా అని త్రికరణ శుద్ధి గురించి చెప్పారు పెద్దలు. మనసులో ఉండేదే బయటకు చెప్పాలి.. బయటకు చెప్పేదే చేయాలి అని దీనర్థం. ఇక చిత్తశుద్ధి అనేది లేనివారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇందుకు మన రేవంత్ సర్కా�
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయింపులకు నిధుల కొరత ఏర్పడింది. జల్జీవన్ మిషన్, పీఎంఏవై, కృషి సించాయి యోజన, పీఎం పోషణ తదితర పథకాలతోపాటు రైల్వేలు, రహదార�