ఎవరి సొత్తు మాకు అక్కర్లేదని, మా వాటా మాకు దక్కాలని దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లె సంజీవయ్య, కార్యక్రమ రాష్ట్ర కో ఆర్డినేటర్, ఉ�
Rythy Runa Mafi | రేవంత్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు వడ్ల డబ్బులను పంట రుణం కింద కొట్టేశారు. దీంతో రైతులు అటు రుణమాఫీ కాక, ఇటు వడ్ల డబ్బులు చేతికందక లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాది క్రితం వరకూ కళకళలాడిన గ్రామ పంచాయతీలు ప్రస్తుతం పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన పదకొండు నెలలుగా గ్రాంటు అందక పంచాయతీ నిర్వహణకు కార్యదర్శులు అష్టకష్టాలు �
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మండిపడ్డారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ సర్�
అన్నదాతలను నిలువుదోపిడీ చేయడమే ప్రజాపాలనా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లబెల్లిలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు నాశనమవుతుంటే, రాష్ట్ర మంత్రులు మాత్రం విదేశీ టూర్ల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమె�
బీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమంతో పాటు అదనంగా మరింత మేలు జరుగుతుందని నమ్మి ఓట్లేసిన ప్రజలను రేవంత్ సర్కార్ వంచిస్తున్నది. హామీల అమలును పక్కనపెట్టి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్య�