పంటలు ఎండిపోయి అల్లాడుతున్న జనగామ జిల్లా రైతాంగానికి సాగు నీరందించే గండిరామారం దేవాదుల మోటర్ల నిర్వహణకు రూ.6 కోట్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలకు రూ. వందల కోట్లు ఖర్చుపెట్టడం సిగ్గుమాలిన �
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయ్యిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇండ్లు ఇస్తా
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్ మున్సిపల్ సమీపంలోని పాత కొడంగల్లో నాలుగు రోజులుగా తాగునీరు రాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చే
Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని అన్నారు. ఐకేపీ క
సిరిసిల్ల (Sircilla) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. రేవంత్ ఫొటోతో ఎమ్మెల్యే ఆఫీస్
నలుగురు పీసీసీ వరింగ్ కమిటీ అధ్యక్షులు, 35 మందికిపైగా ఉపాధ్యక్షులు, 70 మందికిపైగా ప్రధాన కార్యదర్శులతో రూపొందించిన జంబో పీసీసీ కార్యవర్గం జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించినట్టు విశ్వసనీయంగా తె�
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఆది నుంచి కరెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు దూరం చేయడంతో పదేండ్లు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ను అంది�
Harish Rao | రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నా�
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటనపై ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జహీరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే.
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే
Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపింది అని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ పేరుతో చేసిన హడావుడి
KTR | నేషనల్ హెరాల్డ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్పై కర్ణాటక బిజెపి నేతలు విరుచుకుపడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ విచిత్రంగా అదే కేసులో ఆరోపణలు �
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Koneru Konappa) అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్లు, వంతెనల కోసం కేసీఆర్ �