హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ప్రవర్తనను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ శాసనసభలో ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. దీంతో ఎమ్మె
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్ స్టీల�
కాంగ్రెస్ను నిద్రలేపేందుకే రేవంత్ ఎత్తుగడ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పగటి కల�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కించపరుస్తూ మాట్లాడటం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. తాను ఇంట్లో జారిపడిన కారణంగా ఎడమభుజం పైన ఎముక
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. తనను రాష్ట్ర ప్రభుత్వం �
రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకోండి కేంద్ర అర్థ గణాంకశాఖే అభినందించింది ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారు. ఆయన బీజే
హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఆయన నియామకంతో పార్టీలో రేగిన చిచ్చు రోజురోజుకు తీవ్రమవుతున్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గార�
డీజీపీ మహేందర్రెడ్డిపై, పోలీస్ వ్యవస్థపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెనక్కి తీసుకొని, క్షమాపణ చె ప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాం�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానానికి గురవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను త్వ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మొదలైన లొల్లి.. ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తుపోకడలతో విసిగిపోయిన వర్కింగ్ ప్రెసిడెంట్,