ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్న
ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రవ్వంత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీకి అవుట్సోర్సింగ్గా రేవంత్ మారాడని విమర్శించారు. కాం గ్రెస్ పార్
రాష్ట్రంలో రైతులను ముంచేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జట్టు కట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివాదంలో రెండు పార్టీ నేతల తీరే దీనికి బలం చేకూరుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్�
అన్నా! కులాసేనా?.. నువ్వు కులాసేనా తమ్మీ…అది జెప్పు ముందు.. ఈ పోస్టులో ఉన్నోన్ని కులాసగా ఉండనిస్తారే… నీకు తెల్వదా ఏంది? ఏమైందే… అంత రంది పడుతున్నవు.. మీ పార్టీలో ఎట్ల ఉందో.. గికడ మా పార్టీల గూడ గట్లే ఉందే.
టీఎస్ఎండీసీ ఎండీ క్రిశాంక్ ట్వీట్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఓ వ్యక్తిని రూ.కోట్లలో మోసం చేసిన ఆరోపణల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడల్ని ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పీసీసీ పదవి కొనుక్కున్న 420 పోటు మొనగాడైతే 2018లో ఎందుకు ఓడాడు? సీఎంను విమర్శించే స్థాయి ఉందా? కాంగ్రెస్ వల్లే చక్కెర పరిశ్రమ మూత నియోజకవర్గం కోసమే టీఆర్ఎస్లోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ హైదర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్లు ఏకమవుతున్నారు. ఆయనను పార్టీ పదవి నుంచి దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇంతకాలం మీడియా సమావేశాల్లో విమర్శలు గుప
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్లశాఖ గ్రాంట్లపై లోక్సభలో మాట్లాడారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. భారత్మాల ప్రాజెక్టు కింద మోదీ ప్రభుత్వం ఇచ్చ
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రమంత్రి వీ శ్రీనివాస్గౌడ్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు