నా ప్రశ్నలకు జవాబివ్వకుండా మాట్లాడితే తోడ్కలు తీస్తా.. టీపీసీసీ చీఫ్ వ్యవహారం సరిగ్గా లేదు కాంగ్రెస్ను ఎవడో లేపాల్సిన పని లేదు తీన్మార్ మల్లిగాడు తోపు అనుకుంటున్నడు నేను ఏజెంటా? మజాక్ చేస్తున్నవా? క
క్రమశిక్షణ కమిటీకి జగ్గారెడ్డి అల్టిమేటం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారన్న చిన్నారెడ్డి కమిటీ ముందుకు పిలిచి మాట్లాడుతామని వెల్లడి పార్టీలో గ్రూపు రాజకీయాలుఉన్�
కేంద్ర మంత్రి, టీ పీసీసీ చీఫ్ ఫొటోలను చెప్పులతో కొడుతూ ఫ్లెక్సీల దహనం ఎస్సీ వర్గాల మధ్య చిచ్చుపెడుతారా? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జంగా శ్రీనివాస్ కవాడిగూడ, డిసెంబర్ 30: మాలలకు అన్యా�
MLA Jeevan reddy | రేవంత్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్, మల్లన్న రాష్ట్రానికి శనిలా మారారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సీఎం కేసీఆర్ వ్యక్తిగత అంశాలు తప్ప ప్రజా �
బంజారాహిల్స్ : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ వద్దకు వెళ్తానంటూ బయలుదేరేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అడ్డుకుని అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. స
Revanth reddy | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవెల్లి వెళ్లేందుకు జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్ను పోలీసులు భారీ బందోబస్తు మధ్�
యాసంగిలో వరి వేయాలని రైతులకు పిలుపు కేంద్రం కొనబోమంటున్నా రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ నేత బండి సంజయ్లాగే రేవంత్ ప్రకటన బియ్యం కొనని కేంద్రాన్ని వదిలి రాష్ట్రంపై నిందలు అదే మోసం.. అదే కపట బుద్ధి.. రైతన్�
మీ ఉనికి కోసం మా మధ్య చిచ్చు పెట్టొద్దు కాంగ్రెస్ నాయకులను వెళ్లగొట్టిన ఎర్రవల్లి గ్రామస్థులు గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 26: ‘రేవంత్.. మా ఊరికి రావొద్దు. మీ ఉనికి కాపాడుకొనేందుకు మా గ్రామస్థుల మధ్య చిచ�
Mala Mahanadu | మనువాద కుట్రలను అమలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డిల భరతం పడుతామని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, కార్యదర్శి జంగ శ్రీనివాస్ హెచ్చరించారు
TRS Jeevan Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్య�
పత్రికకు మొదటి ప్రాధాన్యం రైతు సమస్యలే మరే అంశమైనా అన్నదాతల తర్వాతే ప్రకటనల పేజీకీ.. ఫస్ట్ పేజీకి తేడా తెలియని పీసీసీ చీఫ్ హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రా
ప్రతిపక్షం అంటే.. పక్షం రోజులకోసారి నిద్రలేచి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తరపున బండి సంజయ్, రేవంత్రెడ్డి అదే తీరుగా వ్యవహరి స్తున్నరు! ఒకరేమో మతోద్వేగాలు రెచ్చగొట
అన్నీ అమ్మేశాక చేసేదేముంది? ఇంత దుర్మార్గ పరిస్థితిని ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు కేంద్ర ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలోని రైతులకు ఇక్కట్లు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ఫైర్ నల్లగొండ, డిసెంబర్ 17 (నమస�