Koppula Eshwar | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన
Balka Suman | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే మోదీ బడే భాయ్..రేవంత్ రెడ్డి ఛోటే భాయ్ అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించ�
Padi Kaushik Reddy | ఈటల రాజేందర్ పెద్ద మోసగాడు.. తాను సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను గెలిపించేందుకు ఆయన వద్ద ర�
Harish Rao | నా బలం.. బలగం యువతే.. వారు తలచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో తెలంగాణ గొంతు వినిపించడానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని
RS Praveen Kumar | తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గ
Manne Krishank | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
Gattu Ramachandra Reddy | ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రులు చేసిన కామెంట్స్కు మాజీ మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్పై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రైతుల సమస్యల గురించి క�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. ఎన్నికల హామీలు అమలు చేయిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రా�
KTR | తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని.. ఇది బాధాకరమైన పరిస్థితి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్�