తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
‘పాలకులకు సత్యనిష్ఠ మినహా మరేదీ ప్రజా విశ్వాసాన్ని సంపాదించలేదు’ అని అన్నారు భీష్ముడు. ఇది సార్వత్రిక సత్యం. కానీ, ‘పొద్దున విత్తునాటి, రాత్రికి పండు కోసుకోవాలనే’ అత్యాశాపరులైన నేతలు, ఆధునిక భారతంలో అడ్
Harish Rao | భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపార
Niranjan Reddy | భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానించడమంటే దేశ ప్రజలను.. భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్ర
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు �
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఇస్తామన్న తు�
Dharmapuri Arvind | సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడు అని అన్నారు. అదే కాంగ్రెస్లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారన
DK Aruna | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అ�
Jeevan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన సేకరణ మీద ఉన్నంత ధ్యాస.. ధాన్యం సేకరణ మీద లేదు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రూ. 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోప�
Revanth Reddy | పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ప�
Koppula Eshwar | ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ఓటేసి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుడి బిడ్డనైనా తనకు అవకాశం ఇస్తే అభివృద�
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడుతాడు అని పేర్కొన్నారు.
Telangana | తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొ�