Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వారం రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన వాస్తు ప్రకారం మార్పులు చేసిన�
తమను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. 250 గజాల ఇంటి స్థలంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి నెలా పింఛన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డుల�
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టొద్దని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని క్
Motkupally Narasimhulu | తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను అని సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. దళితుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది త�
Revanth Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
Errolla Srinivas | తెలంగాణలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాల విషయంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై
Manne Krishank | తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో చేతులు కలిపితే
Balka Suman | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గుండాల దాడిల�
Telangana | తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్లోకి వచ్చేది
Harish Rao | రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహీగానే చరిత్రలో మిగిలిపోతాడే తప�
తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని మండిపడ్డారు. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని అన్నారు
Revanth Reddy | తెలంగాణ లోగో మార్పు వివాదంలో సీఎం రేవంత్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చిత్రకారులు అనుకున్నా కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యం ఉన్న నాయకులు అని అను�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరపాల్సింది తెలంగాణవాదులే తప్ప తెలంగాణ ద్రోహులు కాదని, ఉత్సావాలు జరిపే పేటెంట్ బీఆర్ఎస్కే ఉందని, ద్రోహుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందని, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేది బీ�