Revanth Reddy | బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన.. లోగోలో చార్మినార్ను తొలగించే దమ్ము, ధైర్యం
పక్క రాష్ట్రం ఆంధ్రాలో పోలింగ్ ముగిసింది మొదలు పోస్టల్ బ్యాలెట్లపై జరుగుతున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు. చివరకు రాజకీయ పార్టీలు కోర్టుల తలుపులు తట్టాయి. పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల గెజిటెడ్ అధి�
CPI Narayana | జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా.. ర�
Telangana | తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Telangana | జయ జయహే తెలంగాణ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ద
జయ జయహే తెలంగాణ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజ్ చేయించడం పట్ల జగిత్యాలకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే పాటకు అర్జెంట్గా సంగీతం అందించాలని ఏడాదిన్న�
అప్పట్లో ఓ సైనికాధికారి ఉండేవాడు. సైనికులు ఖాళీగా ఉండటం ఆ అధికారికి అస్సలు నచ్చదు. ఒకసారి ఇద్దరు సైనికులు ముచ్చటించుకోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ‘ఏం చేస్తున్నారు’ అని అడిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సీరియస్ అయ్యారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు సన్మానాలు.. ఉద్యమకారులకు అవమానాలు ఎదురయ్యాయయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిపే
ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. జూన్
Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన
Dasoju Sravan | ప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తానని అధికారం హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై అక్కసుతో ప్రజాభ�
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు లీకులి�
Telangana | తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద�
KTR | రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేన
Telangana | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా జూన్ 2వ తేదీ ఉదయం గన్పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి