Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు, యువకుడిగా ఉన్నప్పుడు గోడ మీద ఎన్నికల నినాదాలు రాసేవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గోడల మీద చిన్నారెడ్డి కోసం నినాదాలు రాశారు. తర్వాత స్క్రీన్ ప్రింటి�
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఇంకెన్ని రోజులు తప్పుడు వార్తలు రాసి అసత్య ప్రచారం చేస్తారని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ అధినేత కే�
KCR | ‘ఎవడన్నా వింటే తెలంగాణ పజీతపోద్ది. ఎక్కడైనా సీఎం అనేవాడు నా మంత్రులు నాకు వింటలేరు. నన్ను పనిచేయనిస్తలేరు’ అని అంటారా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్ట�
KTR | కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సెటైర్లు కురిపించారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14వేల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన ప్రస�
BRS | చెల్లని రూపాయి.. చేతకాని సీఎం రేవంత్రెడ్డి.. ఒకటేనని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగువైబ్ ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్పై కఠిన చర్యలు తీసు�
Revanth Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టి 15 నెలలు అవుతున్నా, ఆయన పేరును క్యాబినెట్ మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు సైతం మర్చిపోతున్నారు.
KCR | రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ నివేదికలు ఒక్కొక్కటిగా వెబ్సైట్ల నుంచి మాయమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలన, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరొచ్చేలా ఉన్న రిపోర్టులు రాత్రికి రాత్రే డ�
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతున్నదని, రుణాలు చెల్లించలేదన్న కారణంతో రైతుల ఇండ్ల తలుపులు, కరెంటు బిల్లులు చెల్లించలేదని వ్యవసాయ మోటర్ల స్టార్టర్లు కూడా గుంజుకపోతున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే అప్�
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి కుటుంబసభ్యులు దాదాపు వెయ్యి ఎకరాలకుపైగా భూములను కల్వకుర్తి ప్రాం తంలో కొనుగోలు చేశారు. ఆ ల్యాండ్స్కు ధరలను పెంచేందుకే ముఖ్యమంత్రి కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి గ�
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని, ఆర్థిక వ్యవస్థకు, పౌరులకు పెను ముప్పుగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు.. ప్రజాస్వామ్యానికి వెన్నెముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం తగదని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలిక
ఖద్దరు.. ఖాకీ... సాధారణంగా రెండూ కలిసే ఉంటాయంటరు. కానీ తేడా వస్తే ఖాకీ బయటికి తెల్వకుండా స్విచ్ నొక్కుతాడు! ఖాకీ లబోదిబోమని బహిరంగంగానే విరుచుకుపడతాడు. గత కొంతకాలంగా రాష్ట్రంలో... మరీ ముఖ్యంగా గ్రేటర్ హైద�