Harish Rao | TS24 న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని విమర్శించారు.
KTR | సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేసిన సంగతి తె
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్త�
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తాం.’ అంటూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం లో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి వచ్చే నారాయణపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తన మానస పుత్రికగా భావించి ఏర్పాటు చేస్తున్న నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సర�
రాష్ట్రంలో మొదటి విడతలో మంజూరైన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది.
సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచకుండా, సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపం రైతులపై చూపవద్దని, దయచ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని, వాళ్లంతా వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
Anji Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy) తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాతే ఎన్నికల్లో ఓట్లు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు.
Telangana | పస్తులున్నాం... లాఠీ దెబ్బలు తిన్నాం... కానీ తెలంగాణ ఉద్యమానికి వెనకడుగు వేయలేదు... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల ఊసే ఎత్తడం లేదని, పోరాటాలు కొత్తేమి కాదని మరో ఉద్�
Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు, యువకుడిగా ఉన్నప్పుడు గోడ మీద ఎన్నికల నినాదాలు రాసేవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గోడల మీద చిన్నారెడ్డి కోసం నినాదాలు రాశారు. తర్వాత స్క్రీన్ ప్రింటి�