ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు ఘోరంగా పతనమవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు శ్రమకు తగిన ఫలితం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించడం, కొత్త జిల్లాలు ఏర్పడటం వల్లే నారాయణపేటకు మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్య అభ్యసించే అవకాశం దక్కింది. రేవంత్ సమక్షంలోనే మెడికల్ విద్యార్థిని సత్�
రేవంత్ సర్కారు చేపట్టిన కులగణనతో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కులగణనపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్రెడ్డి సవాల్ హాస్యాస్పదమని అన�
తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్ పటే
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతోపాటు సదరు లేఖను శనివారం కరీంనగర్లో విలేకరుల సమావే�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సీఎం రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రా
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పరిరక్షణ కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? సర్కారుపై ప్రజల ఏమనుకుంటున్నారు? ఇలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరా తీసినట్టుగా తెలుస్తున్నది.
సీఎం రేవంత్రెడ్డి స్థానిక పూజారులను అవమానించారని రాష్ట్ర అర్చక పురోహిత సంక్షేమ సంఘం సభ్యుడు మఠం రాజశేఖర్ అన్నారు. శుక్రవారం పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి ఆలయం లో స్థానిక �
Pilli Sudhakar | మందకృష్ణ మాదిగకు భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలను అణచివేస్తున్నారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆరోపించారు.
KTR | ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.