ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ‘ఇందిరమ్మ ఇళ్ల తీరు ఇంతింత గాదయా..’ అన్నట్లుగా ఉంది రేవంత్రెడ్డి సర్కారు తీరు. ‘కుండలో బువ్వ కుండలోనే ఉండాలి.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసీట్లోనూ కాంగ్రెస
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, కుట్రపూరితంగా కులగణన అంటూ సీఎం రేవంత్రెడ్డి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
రాష్ర్టానికి సరిగా ఆదాయం లేదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే ప్రభుత్వ పెద్దలు.. కేంద్రం నిధులను ఎలా ఖర్చుపెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇందుకు సమగ్ర శిక్ష పథకమే ఉదాహరణ. ఈ పథకం నిర్వహణకు కేంద
Srinivas Goud | నెక్లెస్ రోడ్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను సుల్తాన్ బజార్లోని చాట్ భండార్లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోక�
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. �
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకు�
‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్కు ఓటేసినం. రేవంత్రెడ్డి అధికారంలోక�
సర్వే చేసి బీసీ రిజర్వేషన్లను ఏదో ఒకరకంగా పట్టాలు ఎక్కిద్దామనుకున్న తననే రాళ్లతో కొడుతున్నారని, తమ పార్టీ నేతలే మీటింగులు పెట్టి తనను విలన్గా చేసి మాట్లాడుతున్నారని, కులగణన చేయని వాళ్లను మంచోళ్లుగా ప�
రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ సక్రమంగా అమలు కాక, 24 గంటల కరెంట్, సాగునీరు లేక, సకాలంలో ఎరువుల అందక రైతులు పడుతున్న అవేదనలు, చేస్తున్న ఆక్రందనలు కాంగ్రెస్ సర్కార్కు కనబడడం లేదా? అని మాజీ ఎమ్మెల్య�
సీఎం రేవంత్రెడ్డి మాలలను అణిచివేస్తున్నారని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా జాతీయ మాలమహానాడు సమావేశాన్ని నిజామాబాద్లోని సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు ప
ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు.