రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యాఖ్యలు మనస్తాపానికి గురి చేశాయని తపస్ మండల అధ్యక్షుడు గొర్రె సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భీమానాథ మహేశ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ
Harish Rao | రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Revanth Reddy | దేశంలో బలహీనమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడంలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు.
MRPS | కింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్ మండి చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
RSP | రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారపూరితమైనవని న్యాయవాది శశికాంత్ కాచే విమర్శించారు.
తెలంగాణ వాదానికి ఊపిరిపోసిన మహానే కేసీఆర్ అని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ (Madasu Srinivas) అన్నారు. మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాన్ని మార్చడానికి భగీరథ తపస్సు చేశారని వెల్లడించారు. వలస ప
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారు కూతలు మానుకోవాలని, లేకపోతే ప్రజలు చీకుడుతారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు నీ మాటలు విరుద్ధంగా ఉన్నాయని ఆమె విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి 39వసారి ఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయం త్రం బయల్దేరిన ఆయన ఢిల్లీకి రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం సీఎం విదేశాంగశాఖ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
‘ఎమ్మెల్యేల బలముంటేనే సీఎం అయినా, మంత్రులైనా ఉంటారు. మీ అందరి ఆశీర్వాదం నాకుంటే నేను మరో 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతా’ అని సీఎం రేవంత్రెడ్డి సీఎల్పీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలి�