పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించిన ఎండీ రజాక్ మియాకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయుడు దంపతులను ఎడ్లబండ
మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి పింఛన్ సాంక్షన్ చేయాలని వెళ్లిన రిటైర్డు ఉపాధ్యాయుడి వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ ట్రెజరీ అధికారి, సబార్డినేట్ ఏసీబీ అధికారులకు పట
బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డు ప్రకటించింది.
Jogulamba Gadwala | ప్రతి సంవత్సరం తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister Relief Fund)కి విరాళంగా(Donates) ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రశంసించారు. జో�