హైదరాబాద్ : హైదర్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో నర్సింహ (60) అనే రిటైర్డ్ టీచర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహ జహీరాబాద్లోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయి కుటుంబంతో ప్రస్తుతం సిటీలో నివాసముంటున్నాడు. జహీరాబాద్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కేపీహెచ్బీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీటీవీ ఫుటేజ్..!
ఆటో ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి
హైదరాబాద్ – హైదర్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో నర్సింహ (60) అనే టీచర్ అక్కడికక్కడే మృతి
జహీరాబాద్లోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయి కుటుంబంతో ప్రస్తుతం సిటీలో నివాసముంటున్న నర్సింహ… pic.twitter.com/eS4gwNBjGL
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026