అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అదే చేస్తామనే ధోరణితో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆనందోత్సవాలతో నగరంలో జరుపుకుంటున్న బోనాల పండుగకు మల్కాజిగిరి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS) వాయిదా తీర్మానం ఇచ్చింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని
ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తూ జారీచేసిన సర్క్యూలర్ను వెంటనే నిలిపివేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ప్రభుత్వాన్ని
New India Co-op Bank | కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ �
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrations) భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హైరదాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో వేల సంఖ్యలో ఈవెంట్లు ఏర్పా�
న్యూఇయర్ వేడుకులను (New Year Celebrations) హైదరాబాద్ సిద్ధమవుతున్నది. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే యువతను ఆకట్టుకునే పబ్లు, ఈవేంట్ ఆర్గనైజర్లు.. వివిధ ఆఫర్లతో రడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆం
మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30ని (Police Act) అమలు చేస్తున్నారు. సోమవారం (డిసెంబర్ 2) నుంచి జనవరి 1 వరకు జిల్లా అంత ఆమలులో ఉండనున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్న�
Srisailam reservoir | ఏపీ మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయ పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
నాగార్జునసాగర్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్ అందాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు. దీంతో ప్రధాన డ్యామ్, పవర్ హౌస్ పరిసరాల్లో వెళ్లకుండా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఎగువనుం�
Farmers Protests | ఈ నెల 13న హర్యానా, పంజాబ్ రైతులు ‘చలో పార్లమెంట్’కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన హర్యానా సర్కార్ రైతుల కదలికలపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చ�
కొన్ని కీలక వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై నియంత్రణలు విధించిన ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం 4.5-5 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చెప్పారు.