కొలంబో : పొరుగు దేశం శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం దేశంల�
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడి సెక్రటేరియట్ బయట బీచ్మైదానంలో కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా ప్రధాని కార్యాలయం వద్దకు విస్తరించాయి. ఆందోళన
యూపీలో ముస్లింలపై వేధింపులు జరుగుతున్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నోరు మెదపడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత ఖాసిం రయీన్ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని
ఇస్లామాబాద్ : పాక్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు రమీజ్ రాజా రాజీనామా
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka) మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆదివారం అర్ధరాత్రి సమావేశమైన 26 మంది మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని మహింద రాజపక్సకు �
Will Smith | ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో వివాదానికి కారణమైన ప్రముఖ నటుడు విల్ స్మిత్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. గత ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యత క్రిస్ రాక్పై విల్ స్మిత్ చేయ
Jasbir Singh Khangura: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలివున్న వేళ
అమరావతి : గుడివాడ క్యాసినో వ్యవహారంలో పూర్తిగా ఉన్న సాక్ష్యాదారాలు ఉన్నాయని ఏపీ టీడీపీ నాయకులు వెల్లడించారు. క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని
అమరావతి : ఏపీలోని వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లానని ప్రకటించారు. కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ వైఖరిని వ్యత�
MP Raghuramakrishna raju | ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
అమరావతి : కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న వైసీపీకి చెందిన మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజీనామాపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకు అందజ�
అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన
KP Anil Kumar: కేరళ కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. సీనియర్ నాయకుడు, కేరళ పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ కేపీ అనిల్ కుమార్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి