Bellaiah naik | కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రోజురోజుకు ముదురుతున్నది. అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి,
Raghu Sharma | గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని క�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో మొట్టమొదటి చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్. ఆ ప్రతిష్ఠాత్మక పదవి మరో రెండేండ్లు ఉండగానే రాజీనామా ప్రకటించారామె. భారతదేశంలో ప్రజారోగ్య సేవలు అందించేందుకే తానీ
మధ్యప్రదేశ్లో కాషాయ ప్రభుత్వం తనను పని చేసేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత శోభా ఒజా వెల్లడించారు.
మోదీ మస్ట్ రిజైన్, #స్టెప్ డౌన్ మోదీ.. సోషల్ మీడియా ముక్త కంఠంతో చేస్తున్న డిమాండ్లు ఇవి. ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ దిగిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. ముఖ్యంగా ట్విట్టర్లో మోదీ దిగి�
ప్రభుత్వం నుంచి సివిల్ కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే 40 శాతం లంచం. దేవుళ్ల మఠాలకు కేటాయించే గ్రాంట్లను విడుదల చేయాలంటే 30 శాతం లంచం. పర్యాటక ప్రాంతాల్లో విహార కాంట్రాక్టులకూ కమీషన్. పైగా అవినీతిపై పోరా
కొలంబో : పొరుగు దేశం శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం దేశంల�
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడి సెక్రటేరియట్ బయట బీచ్మైదానంలో కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా ప్రధాని కార్యాలయం వద్దకు విస్తరించాయి. ఆందోళన
యూపీలో ముస్లింలపై వేధింపులు జరుగుతున్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నోరు మెదపడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత ఖాసిం రయీన్ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని