పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అందులో చదువుకుంటున్న విద్యార్థుల�
Student Dies At School | ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మారణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు, బంధువులు ఆ స్కూల్ వద్ద నిరసన తెలిపారు. పీఈటీ దాడి చేయడం వల్లనే మ
రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన సూల్ బ్యాగులు, షూ, సాక్స్, టై, బెల్టుల సరఫరా ఆర్డర్లను టెండర్లు లేకుండా నేరుగా తమకే కేటాయించాలని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమ�
మా బాబు వయసు పదమూడు సంవత్సరాలు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. జ్వరం బాగా వస్తున్నదని ఇంటికి పంపించారు. జ్వరానికి సాధారణంగా ఇచ్చే సిరప్ వాడితే తగ్గలేదని చెప్పారు. ఇంటికి వచ్చాక బాబు ఇంకా బలహీనమ
తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం అందించే దిశగా సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే గురుకులాల్లో రుతుస్రావ వ్యర్థ నిర్వహణ
జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు నిర్మాణ వ్యయాలను పెం చడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
Tanduru | తాండూరు మండలం జినుగుర్తిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల బాలిక గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థినిపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థి నీ తీవ్ర గాయాలయ్యాయి.
Sandeep Kumar Jha | విద్యార్థులంతా ప్రతి సబ్జెక్టులో ఉత్తమ ఫలితాలు సాధించేలా నిత్యం సాధన చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha) సూచించారు.
Food Poison | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చే�