Harish Rao | కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భవి�
రాష్ట్రంలో పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్లో రెసిడెన్షియల్ స్కూల్ను స్థాపించి గురుకుల విద్యకు ఆయన నాంది పలికారు. మన డీజీపీ మహేందర్రెడ్డి సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు.. ఇలా �
రీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన సృజన(18) నగునూరు సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహం
Karnataka | దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు మరో టీచర్ను అరెస్టు చేశారు. నలుగురు కాంట్రాక�
మన్యంలో ప్రగతి వికసిస్తున్నది. పూర్తి ఏజెన్సీ నియోజక వర్గమైన పినపాకలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులతోపాటు రూ.300 కోట్లకు పైగా ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పనులు జోరుగా సాగుతుండడంతో నియోజకవర్గ
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.
విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’. ఇవీ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర
నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది.
Bihar | పాట్నా : ఓ స్కూల్ ప్రిన్సిపల్ ఓ విద్యార్థి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న విద్యార్థిపై దాడి చేశాడు. అతని ఛాతీపై కాలు పెట్టి తొక్కాడు. ఈ ఘటన బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీ�
ప్రైవేటు కళాశాలలకు దీటుగా 2017లో షెడ్యూల్డ్ తెగల వారికోసం 22 డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 1,455 రెగ్యులర్ టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను ఈ కాలేజీలకు మంజూరు చేసింది. వీటిని ఉన్నతస్థాయి నై�
వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటకు తెలంగాణ స్టేట్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల(1) ఏర్పాటు కానుంది. ఈ మేరకు నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారం�