ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జలాశయాలు కళకళలాడుతు న్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలోని స�
Hyderabad | వలసపాలకులు హైదరాబాద్ భూములపై చూపిన శ్రద్ధ.. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంపై ఏమాత్రం చూపలేదు. ఇందుకు నాటి హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థనే నిలువెత్తు నిదర్శనం! నిజాం రాజు నిర్మించిన హుస్సేన్సాగ�
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలు కలుషితమవుతున్నాయని, వాటిని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని హైకోర్టు ప్రశ్నించడంతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిధ�
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం అప్పుడే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు కూడా అంతకంతకూ పడిపోతున్నాయి. వెరసి రాబోయే రెండు నెలల పాటు తాగునీటికి తిప్�
సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఉన్నా నీళ్లు లేక వెలవెలబోయాయి. బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు రిజర్వాయర్లను నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల�
గోదావరి మంచినీటి పథకంలో రూ.5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైపులైన్ల దూరం పెంచి... అంచనా వ్యయాన్ని అంతకంతకూ పెంచి రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడ
Water Crisis | మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. కేంద్ర జల సంఘం (CWC) నివేదిక ప్రకారం.. �
ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి 66:34 నిష్పత్తిలోనే నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చిచెప్పింది. 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ రాష్ట్రం చేస
నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి పంటలకు సకాలంలో నీటి ని విడుదల చేయకుంటే రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. రిజర్వాయర్ల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దుంకుతుంది. కానీ.. రిజర్వాయర్ నుంచి నేరుగా ఉన్న డిస్ట్రిబ్యూటరీకి మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో నీరందని పరి�