దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉ�
బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ప్రత్యేక విభాగంగా గుర్తించడానికి రిజర్వు బ్యాంక్ కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు కూడా చేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో కీలకంగా మారిన బిజినె
విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోవడంతోపాటు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో ఫారెక్స్ రిజర్వుల భారీగా పడిపోతున్నాయి.
విదేశీ నిల్వలు కరిగిపోతున్నాయి. గత నెల రోజులుగా తగ్గుతూ వచ్చిన రిజర్వులు 700 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి రాజీనామా చేశారు.
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.119 బిలియన్ డాలర్లు కరిగిపోయి 723. 608 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్య�
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పతనం చెందాయి. ఈ నెల 6తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.7 బిలియన్ డాలర్లు కరిగిపోయి 717.06 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో తొలుత అమ్మకాలకు మొగ్గుచూపిన మదుపరులు.. అంతర్జాతీయ మార్కె�
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో చేసిన అప్పు రూ.70,300 కోట్లకు చేరింది. రేవంత్రెడ్డి సర్కార్ మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది.
Fact Check | ప్రచారం: ‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంల్లో రూ.500 నోట్లు కన్పించవు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నది.’ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం విపరీతంగా వైరల్ అవుతున్నది.
దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక వైపు డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకు లు తగ్గించుకుంటున్నాయి.
రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితి