Telangana Debts | రాష్ట్రంలో పాలన చేపట్టి 30 నెలలు దాటుతున్నా సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమవుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నది.
రాష్ట్ర రాబడులను పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పులతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించినట్టు రిజర�
పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించి
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పడిపోతున్నాయి. మే నెలకుగాను 4.49 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 8
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు మందగించనున్నదని, అలాగే ధరల సూచీ పుంజుకునే అవకాశం ఉన్నదని రిజర్వు బ్యాంక్ అంచనా మదుపరులను అమ్మకాల వైపు నడిప
రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు మెండుగావున్నాయని, లేకపోతే
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 8.094 బిలియన్ డాలర్లు తరిగిపోయి 688.894 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వుబ
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రిజర్వుబ్యాంక్ గట్టి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందించడంలో విఫలంకావడంతో 150కి పైగా ఎన్బీఎఫ్సీ సంస్థల లైసెన్స్లను రద్దు చేసింది. సెక్షన్ 45-ఐఏ(6) �
గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన రిజర్వుబ్యాంక్ ఈసారి రుణ గ్రహీతలకు షాకివ్వబోతున్నది. ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో వచ్చే నెల మొదట్లో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వుబ్యాంక్ ఈసారి కూడా రికార్డు స్థాయిలో డివిడెండ్ చెల్లింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తీవ్ర నిధుల కొరతను ఎదుర్క�
యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 2200 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన 1,789 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 25 శాతం పె�
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉ�