గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.119 బిలియన్ డాలర్లు కరిగిపోయి 723. 608 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్య�
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పతనం చెందాయి. ఈ నెల 6తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.7 బిలియన్ డాలర్లు కరిగిపోయి 717.06 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో తొలుత అమ్మకాలకు మొగ్గుచూపిన మదుపరులు.. అంతర్జాతీయ మార్కె�
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో చేసిన అప్పు రూ.70,300 కోట్లకు చేరింది. రేవంత్రెడ్డి సర్కార్ మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది.
Fact Check | ప్రచారం: ‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంల్లో రూ.500 నోట్లు కన్పించవు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నది.’ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం విపరీతంగా వైరల్ అవుతున్నది.
దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక వైపు డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకు లు తగ్గించుకుంటున్నాయి.
రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితి
వరుసగా రెండు పరపతి సమీక్షల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించిన రిజర్వు బ్యాంక్ ఈసారి మాత్రం రేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో �
రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించబోతున్నది. వచ్చేవారంలో జరగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రకటించనున్న
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. బ్యాంకింగ్ మార్గదర్శకాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో ఆర్బీఐ రూ.91 లక్షల జరిమానా విధిం�
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పిరమల్ ఫైనాన్స్..నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నది. ప్రస్తుతం గృహ, వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ, యూజ్డ్ కార్లపై రుణాలు ఇస్తున్న సంస్థ..త్వరలో బంగారం రుణాల విభాగంలోకి అడుగుపెట్టబో
వచ్చేవారంలో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించనున్నప్పటికీ నికర వడ్డీ మార్జిన్ 3 శాతం సాధించడంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి. డిసెంబర్