2000 Notes | రూ. 2 వేల నోట్లను మార్చుకునే గడువును రిజర్వు బ్యాంక్ పెంచింది. అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో శనివారం వరకు మాత్రమే గడువు విధించిన సె�
జేఎం మోర్గాన్ బాండ్ల ఇండెక్స్లో భారత్ బాండ్లను చేర్చిన వార్తతో గతవారం చివర్లో కోలుకున్న రూపాయి తిరిగి పతనబాట పట్టింది. వరుసగా రెండు రోజుల్లో 33 పైసల భారీ నష్టాన్ని చవిచూసింది.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెప్టెంబర్ 7తో ముగిసిన వారంలో ఇవి 867 మిలియన్ డాలర్ల మేర తగ్గి 593.037 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవా�
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గాయి. ఆగస్టు 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 7.273 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 594.888 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం విడుద�
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. గత వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 708 మిలియన్ డాలర్లు పెరిగి 602.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
ధరలు కొండెక్కికూర్చున్నాయని స్వయాన కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల దెబ్బకు వినియోగదారు విలవిలలాడుతున్న తీరును రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణం డాటాలు రెండూ కళ్ల
రిజర్వ్బ్యాంక్ పాలసీలో వడ్డీ రేట్లు యథాతథంగా అట్టిపెట్టినా, సీఆర్ఆర్ రూపంలో బ్యాంక్ల నుంచి అదనపు నిధుల్ని తీసుకోవడం, ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడం
ఖాతాదారుల్ని ‘నో యువర్ కస్టమర్'(కేవైసీ)ను అప్డేట్ చేసుకోవాలని పలు బ్యాంక్లు కోరుతున్నాయి. ఇప్పటికే మీరు బ్యాంక్కు సంబంధిత ధృవపత్రాల్ని సమర్పించి, చిరునామాలో మార్పు లేకపోతే అప్డేట్ కోసం ఆయా బ్య�
డిపాజిట్లు ఆరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో జూన్ చివరినాటికి బ్యాంక్ల్లో డిపాజిట్లు రూ.191.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ.3.62 లక్షల �
ఎరువులు, ఇతర సబ్సిడీల ద్వారా ఏదో రూపంలో ప్రతి రైతు ఏటా రూ.50 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నట్టు ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.90 వేల కోట్లకు తగ్గకుండా ఇస్తున్నట్టు ఉద్ఘాటించారు.