రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్ ప్రాతిపాదనలకు మించి అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54,009 కోట్ల)లో ఇప్పటికే 98 శా�
విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల 7తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.699 బిలియన్ డాలర్లు తరిగిపోయి 687. 034 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వుబ్యాంక్ తాజా సమీక్షలో వెల్లడించి
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం కావాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. నవంబర్ 4న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ప్రతిపాదించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు (యూటీ) మారెట్ రుణాల కింద ప్రతిపాదించిన క్యాలెండర్ను భారతీయ రిజర్వు బ్యాం కు
రిజర్వు బ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించింది. ఈ సారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగాను, లేకపోతే పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయనే అంచనాలువెలవడుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ
ధరల సూచీ మళ్లీ ఎగబాకడంతో వచ్చే నెల రిజర్వు బ్యాంక్ సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఎస్బీఐ తన రిసర్చ్ నివేదికలో వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతం పైకి ఎగబాక
అప్పులు తేవడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు పూర్తిగాకముందే బడ్జెట్ రు ణ సమీకరణ అంచనాలో 75 శాతానికి చేరింది.
Bank Holidays | సెప్టెంబర్ మాసంలో దాదాపుగా సగం రోజులు బ్యాంకులు మూసే ఉండనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిం
బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని, దీనిపై రిజర్వు బ్యాంక్ నియంత్రణ ఏదీ ఉండదని �
Revanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.5,000 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థికశాఖ ఈ మొత్తాన్ని సేకరించింది. సెక్యూరిటీ బాండ్లు పె
రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రుణ సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15న రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ఈ వేలంలో రూ.2500 కోట్లు రుణం తీసుకోనున్నది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ వేలానికి సెక్య�
విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.049 బిలియన్ డాలర్లు తరిగిపోయి 699.736 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.