వరుసగా రెండు పరపతి సమీక్షల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించిన రిజర్వు బ్యాంక్ ఈసారి మాత్రం రేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో �
రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించబోతున్నది. వచ్చేవారంలో జరగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రకటించనున్న
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. బ్యాంకింగ్ మార్గదర్శకాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో ఆర్బీఐ రూ.91 లక్షల జరిమానా విధిం�
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పిరమల్ ఫైనాన్స్..నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నది. ప్రస్తుతం గృహ, వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ, యూజ్డ్ కార్లపై రుణాలు ఇస్తున్న సంస్థ..త్వరలో బంగారం రుణాల విభాగంలోకి అడుగుపెట్టబో
వచ్చేవారంలో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించనున్నప్పటికీ నికర వడ్డీ మార్జిన్ 3 శాతం సాధించడంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి. డిసెంబర్
రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్ ప్రాతిపాదనలకు మించి అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54,009 కోట్ల)లో ఇప్పటికే 98 శా�
విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల 7తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.699 బిలియన్ డాలర్లు తరిగిపోయి 687. 034 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వుబ్యాంక్ తాజా సమీక్షలో వెల్లడించి
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం కావాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. నవంబర్ 4న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ప్రతిపాదించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు (యూటీ) మారెట్ రుణాల కింద ప్రతిపాదించిన క్యాలెండర్ను భారతీయ రిజర్వు బ్యాం కు
రిజర్వు బ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించింది. ఈ సారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగాను, లేకపోతే పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయనే అంచనాలువెలవడుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ
ధరల సూచీ మళ్లీ ఎగబాకడంతో వచ్చే నెల రిజర్వు బ్యాంక్ సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఎస్బీఐ తన రిసర్చ్ నివేదికలో వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతం పైకి ఎగబాక
అప్పులు తేవడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు పూర్తిగాకముందే బడ్జెట్ రు ణ సమీకరణ అంచనాలో 75 శాతానికి చేరింది.