ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్ సెక్యూర్డ్ రుణాలను పెద్దమ
డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి ఒక్కో బ్యాంకులు. రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన పలు బ్యాంక్లు..తాజాగా డిపాజిట్�
గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.065 బిలియన్ డాలర్లు కరిగిపోయి 684.064 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రి�
రిజర్వుబ్యాంక్ మరో 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల గోల్డ్ రిజర్వులను పెంచుకున్నది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు 879.59 టన్నులకు చేరుకు�
నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది.
రేవంత్రెడ్డి సర్కారు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,400 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
ప్రధాన బ్యాంకులకు రిజర్వుబ్యాంక్ కీలక సూచన చేసింది. మార్కెట్లో నగదు కొరత తీవ్రతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఏటీఎంలలో రూ.100, రూ.200నోట్లను పంపిణీ చేసేలా చూడాలని సూచించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతీకార సుంకాల విధింపుపై నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు రిజర్వుబ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బేరీజ్�
ఇప్పటికే రికార్డుస్థాయిలో అప్పులు చేసిన రేవంత్రెడ్డి సర్కారు.. మరింత రుణ సమీకరణ చేస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,000 కోట్ల రు ణం తీసుకున్నది.
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా వడ్డీరేట్లను తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని ప�
రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది.
రిజర్వు బ్యాంక్ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ద్వై-పాక్షిక ద్రవ్యపరపతి సమీక్షను బుధవారం ప్రకటించబోతున్నారు. ఈ సారి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవ�
ఏటీఎంల నుంచి నెలవారీ పరిమితికి మించి జరిపే నగదు ఉపసంహరణలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులను అనుమతిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు.