Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప�
షెడ్యూల్డు కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆయన ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు పోరుబాట పట్టారు. రాష్జ్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పెద్దపల్లిల
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం నాటి రాష్ట్ర బందును (BC Bandh) జయప్రదం చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన కమిటీ నాయకుడు, సామాజికవేత్త మేరుగు అశోక్ పిలుపు నిచ్చారు. శుక్రవారం శివనగర్లోని తన కార్యాలయంలో బందుకు స�
రాష్ట్ర సామాజిక వ్యవస్థ ఆలోచనల్లో జడత్వానికి చిల్లులు పడి, యథాతథ స్థితి నుంచి కొంతైనా ముందుకు పాకాలనే పెనుగులాట బలహీనవర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లోనూ స్పష్టంగా కనపడుతున్నది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఒక ప్ర కట�
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం, జీవో ద్వారా రిజర్వేషన్లు అసాధ్యం అ�
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వులపాలు చేసిందని చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం మండిపడ్డారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు మొదటిరోజే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్�
రిజర్వేషన్ల కోసం తెలంగాణలో జరిగే బీసీ ఉద్యమం దేశానికే నాంది పలికేలా ఉం డాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘బీసీలకు 42% రిజర్
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్ర హం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కండ్లకు నల్లవస్ర్తాలు కట�