ప్రస్తుత జీహెచ్ఎంసీ 300 వార్డులతో ఒక కార్పొరేషన్గా ఎన్నికలకు వెళుతుందా? లేదంటే మూడు ముక్కలుగా కార్పొరేషన్ల విభజన చేసి ఎన్నికలకు వెళ్తారా? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన
తాజా రిజర్వేషన్ల ఖరారులో గమనించదగిన అంశం ఏమిటంటే, చాలాచోట్ల పురపాలికల తొలి సాధారణ ఎన్నికల్లో ఏయే స్థానాలు ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయో, అవే స్థానాలు మళ్లీ అదే కేటగిరీకి ఖరారవడం.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు యువత పెద్ద ఎత్త�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ఏరియాల్లోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోవడానికి ప్రధాన దోషులు కాంగ్రెస్, బీజేపీలేనని వక్తలు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమావేశంలో శాసనమండలిల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పై 50 శాతం సీలింగ్ అడ్డంకిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నాయకత్వంలోని ప్ర
చట్టసభల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీలతో క లిసి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య వెల్లడించారు. దేశవ్యాప్తంగా రిజర్వేష�
ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు లేకుండా మాలల గొంతు కోసింది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ విమర్శించారు. రిజర్వేషన్లు లేక ప్రభుత్వ, విద్యారంగంలో నోట�
Sarpanch Elections | రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కొన్ని గ్రామాల్లో ఆయా సామాజికవర్గాల వారు లేనప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించడాన్ని తీవ్�
బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించాలని ‘చలో ఢిల్లీ’ కార్యక్�
స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేసి జీవో 9ను పు�