దేశంలోని పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు దేశ సమాఖ్య స్ఫూర్తికి వి�
MRPS Protest | రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం నిరసన దీక్షలు చేపట్ట�
Panchayat Elections | పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లినట్లయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 15వ త
కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఈ నెల 18 న రాష్ట్రవ్యాప్తం గా అన్ని ప్రభు త్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని
తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే.
కుల గణన పేరుతో వెల్లడించిన వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని బహుజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జ�
తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు.
ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కల్పించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించాలని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల తో సోషలిస్ట్ కూట�
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లోని ఆశావహుల్లో హడావిడి మొదలైంది. కాగా, జిల్లాలో 531 గ్రామపంచాయతీలుండగా.. మొత్త
Panchayat Election | రంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లో ఆశావాహు�
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లలో ని వాసం ఆధారంగా రిజర్వేషన్ల కోటాను సు ప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ విధమైన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని సర్వోన్
సుమారు దశాబ్దం కిందటి సినిమా ఇప్పుడు గుర్తుకువస్తున్నది. అందులో హీరో గ్రహాంతరవాసి. భూమ్మీదకి వచ్చి అప్పుడే పుట్టిన పిల్లల్ని రెండు కాళ్లు పట్టి పైకెత్తి, వారి శరీరంపై ఏమైనా కుల, మత చిహ్నాలు ఉన్నాయేమోనని