రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థాన�
మా గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషన్లు (Reservations) ఎప్పుడూ రావా.. అసలు వస్తాయా లేదా అని మండలంలోని బుదేరా, ఖమ్మంపల్లి, బోడపల్లి, పెద్దాలోడి గ్రామాల్లోని దళితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల లడాయి జోరందుకున్నది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెబుతున్న అధికారులు పంచాయతీల పరిధిలోని ఏ ఒక్కరు లేని వర్గాలకు రిజర్వేషన్లు ఎల
స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు కోర్టు విదించిన గడువు దగ్గర పడుతుండటంతో బీసీ రిజర్వేషన్లపై తర్జన భర్జన చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్-9తో రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారు.
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం లో గ్రామాల్లో ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా రిజర్వేషన్ల మాటే వినిపిస్తున్నది. మరోవైపు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మలుచుకోవడం కో�
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వెలువడుతున్న ఈ క్రమంలో అధికార యంత్రాంగం స్థానిక రిజర్వేషన్లను మంగళవారం ఖరారు చేసింది. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ�
తెలంగాణలో యూరియా కొరత మంత్రులు, దళారుల సృష్టేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. వారంతా కలిసి సృష్టించిన కృతిమ కొరతగా ఇది అని విమర్శించారు.
ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆశావాహుల నుంచి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నది. మద్యం దుకాణాల లైసెన్సులు, దరఖాస్తుల ద్వారా రెవెన్యూ రాబట్టేందుకు పూనుకున్నది. ఏకంగా మ
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ నిరుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించిన కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట లభించింది.
రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ యం త్రాంగం ఎన్నికల జీవోకు ముమ్మర కసరత్తు చేస్తున్నది.