కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తొండి చేస్తే తడాఖా చూపిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించ�
మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రథమ సంవత్సరం జూనియర్ కాలేజ్ అడ్మిషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు గురువారం నిలిపేసింది.
BC Fedaration | మారేడ్పల్లి, మే 20: 17 బీసీ కులాలను ఎంబీసీలుగా గుర్తించి వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి న్యాయం చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్లెలాపు దుర్గారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్�
‘రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?’ అనే ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఎన్నో చట్టాలొచ్చాయి. సంస్కరణలు జరిగాయి. ఎంతో అభివృద్ధి సాధించామని ప్రభుత్వాలు, పార్టీలు, గణాంకాలు చెబుతున్నాయి. అయినా రిజర్వేషన్లు కావాలని,
దేశంలోని పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు దేశ సమాఖ్య స్ఫూర్తికి వి�
MRPS Protest | రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం నిరసన దీక్షలు చేపట్ట�
Panchayat Elections | పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లినట్లయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 15వ త
కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఈ నెల 18 న రాష్ట్రవ్యాప్తం గా అన్ని ప్రభు త్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని
తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే.
కుల గణన పేరుతో వెల్లడించిన వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని బహుజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జ�
తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు.
ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కల్పించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించాలని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల తో సోషలిస్ట్ కూట�