జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లోని ఆశావహుల్లో హడావిడి మొదలైంది. కాగా, జిల్లాలో 531 గ్రామపంచాయతీలుండగా.. మొత్త
Panchayat Election | రంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లో ఆశావాహు�
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లలో ని వాసం ఆధారంగా రిజర్వేషన్ల కోటాను సు ప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ విధమైన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని సర్వోన్
సుమారు దశాబ్దం కిందటి సినిమా ఇప్పుడు గుర్తుకువస్తున్నది. అందులో హీరో గ్రహాంతరవాసి. భూమ్మీదకి వచ్చి అప్పుడే పుట్టిన పిల్లల్ని రెండు కాళ్లు పట్టి పైకెత్తి, వారి శరీరంపై ఏమైనా కుల, మత చిహ్నాలు ఉన్నాయేమోనని
SC Reservations | రిజర్వేషన్ ప్రయోజనాలను పొంది, ఇతరులతో పోటీ పడగలిగే స్థితిలో ఉన్న వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలా అనేది శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్స
భారతదేశ సామాజిక ముఖచిత్రం కులం పునాదిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని కులాలకు, తరగతులకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభు�
ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కులవివక్షపై సు�
జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించ�
స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, బీసీలకు రాజ్యాంగపరమైన, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇ�
Srinivas Goud | గ్రామంలో ఉన్న ఏ ఒక్క ఇంటిని వదలకుండా కుటుంబ సభ్యుల వివరాలు, కులం, ఉప కులం తప్పకుండా నమోదు చేయాలని మాజీ మంత్రివ శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud )అన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠాలు ఎటువైపు ఉంటారనేది కీలకంగా మారింది. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న మరాఠా జనాభా మద్దతు మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములకు కీలకంగా మారింది.