ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయన్న ప్రశ్న ఎవరికైనా ఎదురైతే ఠక్కున 7 అనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలుగా మన భూగోళం విడ�
నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్గా మారిపోతున్నాయ్. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతున్నది. మీరు విన్నది నిజమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు.
మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ‘ఆల్ ఇన్ వన్'.. అనదగ్గ వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.
భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు.
పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. మగ కుక్కలు, పురుషులపై ఈ అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు.
మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట. మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు.
అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)ను అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్, కార్నెల్ ఇంజినీరింగ్కు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు. అమెరికా శాస్త్రవేత్తలు టిష్యూ ఇంజినీరింగ్, 3