కోట్లాది మందిని వేధిస్తున్న టైప్-1 డయాబెటిస్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోని తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ప్యాంక్రియాస్ కణజాలాన్ని ల్యాబ్లో సృష్టించి డయాబెటిస్ను నయం చేసే దిశ�
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు బోధిస్తున్న సంయమ సాధన వల్ల మెదడు జీవ సంబంధిత వయసు తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్తో అనుబంధం గల మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బేఠ
తమకు కావాల్సినవన్నీ అందించే తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. కానీ, ఈ విషయంలో మాత్రం.. తల్లిదండ్రులే పిల్లలకు కృతజ్ఞతలు చెప్పాలని అంటున్నారు కొందరు మానసిక పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘రట్జ�
ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అపాయింట్మెంట్లను తరచూ ఎగ్గొట్టే పురుషులు అదే వ్యాధితో మరణించే ముప్పు 45 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు.
ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. బ్లడ్ క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు జీన్ థెరపీని అభివృద్ధి చేశారు. సీఏఆర్ టీ-సెల్ థెరపీగా పిలుస్తున్న దీని ద్వారా భార
తెలంగాణలోని నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమూల్లో ఆది మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ నిలువు రా
గలగలా మాట్లాడేవారిని ‘వసపిట్ట’తో పోలుస్తాం. ‘వాగుడుకాయ’ అని ఆట పట్టిస్తుంటాం. ఇక.. ‘మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువగా మాట్లాడుతారు’ అనే మాట కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాం.
వ్యాయామం చేయడం అన్నది మెరుగైన జీవితానికి, దీర్ఘాయుష్షుకి దోహదం చేస్తుందన్నది చాలాకాలం నుంచీ తెలిసిన విషయమే. అయితే ఎంత వ్యాయామం చేస్తే ఎంత మేరకు ఉపయోగపడుతుంది అన్న విషయం మీద ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ య�