మీరేంటి ఇంత సన్నగా ఉన్నారు!’- ఈ మాట వినడానికి సంతోషంగా ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో ఇది కూడా చాలా ప్రమాదకరమైన కాంప్లిమెంట్ కావచ్చు. ఎందుకంటే.. బరువు తక్కువగా కనిపించినా, లోపల పేరుకుపోయిన కొవ్వు మీకు డయాబెటిస్
చాట్జీపీటీకి దురుసుతనంతో కూడిన ప్రాంప్ట్ను ఇచ్చినపుడు దాని పనితీరులో కచ్చితత్వం మెరుగుపడుతుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ-4ఓను 250
Hair Fall | బట్టతలతో బాధపడుతున్న వారందరికీ తైవాన్లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక శుభవార్త చెప్పారు. వీరు కనుగొన్న ఒక సరికొత్త ‘సీరం’తో కేవలం 20 రోజుల్లో బట్టతలపై వెంటుక్రల్ని తిరిగి మొలిపించవచ్చునని త
ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా ఎంతకూ రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి రావడం లేదా? అయితే దీనికి కారణం మీకు సరైన నిద్రలేకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చునంటున్నారు పరిశోధకులు.
దంత సమస్యలతో బాధపడే రోగులకు కొన్ని గంటల్లోనే శాశ్వత డెంటల్ క్రౌన్స్(దంతం లాంటి టోపి)ను అమర్చే అవకాశాలు రాబోతున్నాయి. టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధులలో బ్రెస్ట్క్యాన్సర్ ముందు వరుసలో ఉన్నది. ఏటా 32 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
సాధారణంగా పెద్ద వయసు వారికి వచ్చే పెద్ద పేగు క్యాన్సర్ (కోలోరెక్టాల్ క్యాన్సర్) ఇప్పుడు యువతలో కూడా పెరుగుతోంది. 50 ఏండ్లలోపు వారు ఈ క్యాన్సర్కు గురి కావడానికి అత్యంత కీలకమైన లక్షణాన్ని తాజా అధ్యయనం ఒ
కోట్లాది మందిని వేధిస్తున్న టైప్-1 డయాబెటిస్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోని తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ప్యాంక్రియాస్ కణజాలాన్ని ల్యాబ్లో సృష్టించి డయాబెటిస్ను నయం చేసే దిశ�
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు బోధిస్తున్న సంయమ సాధన వల్ల మెదడు జీవ సంబంధిత వయసు తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్తో అనుబంధం గల మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బేఠ
తమకు కావాల్సినవన్నీ అందించే తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. కానీ, ఈ విషయంలో మాత్రం.. తల్లిదండ్రులే పిల్లలకు కృతజ్ఞతలు చెప్పాలని అంటున్నారు కొందరు మానసిక పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘రట్జ�
ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అపాయింట్మెంట్లను తరచూ ఎగ్గొట్టే పురుషులు అదే వ్యాధితో మరణించే ముప్పు 45 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు.