Dolarohanam | మత సమరస్యానికి ప్రతికగా జరుపుకునే మొహరం ఉత్సవ వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో హసన్, హుస్సేన్ పీర్ల సవారిని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాహెదుల్ల దర్గాలో మండల కో ఆప్షన్ సభ్యుడు మజహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్�
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మ�
హైదరాబాద్లో మతపరమైన స్నేహం, స్వీయ క్రమశిక్షణ, మత గురువులు, శాంతి కమిటీ సభ్యులు, నగర ప్రజల సహకారంతో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు
రాష్ట్రంలో మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయి. వాటి ఆటలు సాగనివ్వబోం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎంతో సంయమనంతో ఆ కుట్రను దీటుగా తిప్పికొడుతున్నారు.
హైదరాబాద్ : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో మంత్�
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్తగంజ్ సమీపంలో