దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా నష్టపోయాయి. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, స్టీల్పై 25 శాతం సుంకం విధిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లపై పిడుగుపడ�
రిలయన్స్ గ్రూపునకు చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తాజాగా స్పోర్ట్స్ హైడ్రేషన్ డ్రింక్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్తో కలిసి స�
Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,25,397.45 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు నికర లాభంలో 7.4 శాతం వృద్ధి నమోదైనట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
Reliance | పుంజుకున్న రిటైల్ బిజినెస్.. టారిఫ్లు పెంచడంతో ఆదాయం పెరిగిన జియో.. ఆయిల్ అండ్ పెట్రో కెమికల్ బిజినెస్ స్థిరంగా సాగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 7.4శాతం వృద్ధి నమ�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో టాప్-5 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.85 లక్షల కోట్లు కోల్పోయాయి.
Akash Ambani - Reliance | ‘రిలయన్స్ కుటుంబ రత్నం’గా పేరొందిన జామ్ నగర్ను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని రిలయన్స్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86,847.88 కోట్లు పెరిగింది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్-10 సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,95,061 కోట్లు కోల్పోయాయి.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,117.17 కోట్లు వృద్ధి చెందింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్ నోట్తో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 703.38 పాయింట్లు లాభంతో 79,747.12 పాయింట్ల వద్ద ముగిసింది.
Investers Wealth | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టంతో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,55,721.12 కోట్లు హరించుకు పోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల అత్యధికంగా అమ్మకాలు జరగడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ మూడు నెలల కనిష్ఠ స్థాయికి జార
Reliance Jio IPO | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టెలికం సంస్థ జియో.. ఐపీఓ ద్వారా 100 బిలియన్ల డాలర్ల పై చిలుకు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.