గోపన్పల్లి భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తున్నది. రాష్ట్రంలో ఇతర భూములకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ మాత్రం పనిచేయడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే నంబర్ 36లోకి ప్రవేశించిన ప్రైవేటు
రిజిస్ట్రేషన్ శాఖా సర్వర్ డౌన్ కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, అది వారాలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ వారానికి స్లాట్లు బుక్ చేసుకున్న క్రయవిక
జగిత్యాలలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ (Server Down) కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, ఆదివారలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
కర్ర ఉన్నోడిదే బర్రె అనే సామెతకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనికి వెళ్లినా సవాలక్ష నిబంధనలతో చుక్కలు చూపించే అధికారులు, పెద్ద తలకాయల రంగ ప్రవేశంతో ‘జీ హుజూర్' అంటారని మరోమ�
కరీంనగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రొహిబిటెడ్ ఏరియాలోని స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం ర�
అవినీతి, అక్రమాలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కేరాఫ్ అడ్రస్గా మారింది. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలో ఆరి తేరింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా డాక్యు
వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన మూకుమ్మడి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒకే వెంచర్కు సంబంధించి 64 రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు 50 వేల గజాల స్థిరా�
నవంబర్ నుంచి సవరించిన చార్జీలను రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చే యాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థి రాస్తుల రిజిస్ట్రేషన్కు కొత్త ధరలను ఆగ స్టు 1 నుంచే అమలు చేయాలని భ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న ఆధార్ సర్వర్లు గురువారం ఒక్కసారిగా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్�