రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను 50 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది.
రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో భూముల మార్కెట్ విలువ పెంపుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ డీఐజీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట
రాష్ట్రంలో గత డిసెంబర్ వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లిన ‘రియల్' వ్యాపారంలో ఈ ఐదు నెలల కాలంలో స్తబ్ధత నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది.
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ముఖ్యమైన రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. డాక్యుమెంటేషన్ రిజస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,06,106 డాక్యుమెంట్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఇప్పటివరకు రూ.3,598 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన వేముల శ్రీనివాసులును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు నియామకం కావడంపై గ్రామంలో హర్షాతిరేక�
Minister Ponguleti | రిజిస్ట్రేషన్ శాఖ వనరుల పెంపుదలపై దృష్టి సారించాలని గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
Registration Department: తమిళనాడులోని రిజిస్ట్రేషన్ శాఖకు బుధవారం ఒక్క రోజే 180 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన భారీ స్థాయిలో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, దాని వల్ల ఆ ఆదాయం వచ్చినట్లు తమిళ�
తెలిసీ.. తెలియక నోటరీ ద్వారా స్థలాలు కొని సరియైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజిస్టర్ కాని వ్యవసాయేతర భూములను జీవో 84కింద ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తున్�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఆరుగురు డీఐజీలను, ఏడుగురు జిల్లా రిజిస్ట్రార్లను, 73 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం చేసింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిం
పెరిగిన భూ విలువతో రైతులకు ఊరట పెరగనున్న రుణ పరిమితి, భూ నష్ట పరిహారం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు ఏడాదికి రూ.350 కోట్ల ఆదాయం వ్యవసాయ భూములపై రూ.100 కోట్ల ఆదాయం ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి):ఉమ్మడి