ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ప్రాంతీయ అస్తిత్వ పతాకలు ఎగురుతాయి. మన కలలు సాకారమవుతాయి. మన గళం ఢిల్లీకి వినబడుతుంది. రాష్ర్టాల హక్కులు రక్షింపబడుతాయి.
Vijay meets Prashant Kishor | తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్
దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని, జాతీయ పార్టీలైన తమది మాత్రమే ఎదురులేని ఆధిపత్యం కావాలని కాంగ్రెస్, బీజేపీ కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. అది నెరవేరేది కాదని ఇప్పటికే అనేకసార్లు రుజు
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రాంతీయ పార్టీల అస్తిత్వ ఉద్యమాలు, ఆత్మగౌరవ నినాదాలు అంటే గిట్టని అంశాలు. ప్రాంతీయ పార్టీలు బలపడినా, హక్కుల కోసం, న్యాయమైన వాటాల కోసం గొంతెత్తి నినదించినా జాతీయ పా�
ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ పార్టీల పంచనే చేరారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవాచేశారు.
ఎన్డీఏ లేదా ఇండియా కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక కూటమితో జత కట్టకుండా, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈ సారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఒక బాధాకర పరిణామం.
లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ప్రాంతీయ పార్టీలదే పెత్తనం నడుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో సోమవ�
లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. 200 సీట్లు కూడా దాటవనే విశ్లేషణలు వినిపిస్తున్
KCR: ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రాంతీయ పార్టీలకే.. ఎన్డీఏ
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎన్డీయే, ఇండియా కూటములకు పరాభవం తప్పదని అన్నారు.
Chidambaram | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాన�
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సీజన్లో మనం రెండురకాల దృశ్యాలు చూస్తున్నాం. జాతీయ పార్టీలమని విర్రవీగే కాంగ్రెస్, బీజేపీల దండయాత్రలు వెలవెలపోవడం ఒకటైతే, రెండోది ముఖ్యమంత్రి కేసీఆర్ సభలకు పోటెత్తుతున్న జ�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపార్టీలు కాంగ్రెస్, బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. పైకి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరుగానే కనిపిస్తున్నప్పటికీ, చిన్నచిన్న పార్టీలు ఎక్కడ తమ క
దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్