కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దింప గల సమర్థ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురాగలిగిన సమర్థ నాయకుడు ఎవరని చర్చిస్తున్నది.
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండ�
వినోద్ కుమార్ | దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
దేశంలో జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టడం 1950 దశకంలోనే మొదలైంది. తమిళనాడులో 1949 అన్నాదురై నాయకత్వలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)’ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. అన్నాదురై (1967-69) ఆయన �