Rakesh Reddy | మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే దాడి జరిగింది అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అ�
వివిధ పరిశ్రమలు, సంస్థల నుంచి జిల్లా అభివృద్ధి కోసం అందించే నిధుల లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీఆర్ఎస్ భద్రాద్రి జి�
“రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్దెర ముచ్చట్లు ఎక్కువ.. పని తక్కువ... ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలే... సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమా సిగ్గు సిగ్గు... కళ్లున్నా చూడలేని కబోదులు స్థానిక మంత
గుంతలమయమైన రహదారులను వెంటనే మరమ్మతు గులాబీ దళం నినదించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు వారంరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, మరింత చ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐకమత్యంగా ఉండాలని, కార్యకర్తలు మరింత చ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హెచ్చరించారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ �
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన సర్కార్లా కాంగ్రెస్ మిగిలిపోయిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మర్కోడు గ్రామంలో పార్టీ ముఖ్య నాయకు�
అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
KTR | కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు.
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పాలన ఉందని కేటీ
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ కార్యాలయాల వద్ద ఈ నెల 25వ తేదీ సోమవారం ఆందోళ�
ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించేందుకు అమరులు చేసిన త్యాగం అజరామరమైనదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినప�