ఢిల్ల్లీలోని ఎర్రకోటలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రాంటెంకి విష్ణువర్ధన్ హాజరయ్యాడు.
PM Modi | అవకాశాన్ని వదులుకోకూడదని.. దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు.
PM Modi | భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిం�
ప్రసిద్ధి గాంచిన ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించబడ్డ రెండు విచారణలు, అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదికగా జరిగినవి కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా అవి న్యాయకోవిదుల దృష్టిని ఆకర్షించాయి. అందులో మొదటిది 1858లో చివర
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 15 సందర్భంగా భద్రతా సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు �
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day Celebrations) సందర్భంగా ఎర్రకోట, రాజ్ఘాట్, ఐటీఒ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు జారీ చేశారు.