Red Fort | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) లో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువైన రెండు బంగారు కలశాలు (Gold Kalash) చోరీకి గురయ్యాయి.
Delhi Rains : శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీలోని జనజీవనాన్ని స్తంభింపజేసింది. సాయంత్రం కూడా చినకులు పడుతుండడంతో, భారత వాతావరణ శాఖ (IMD) ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది
ఫైటర్ జెట్ ఇంజన్ల నుంచి కృత్రిమ మేధ వరకు అన్ని రంగాలలో స్వయం సమృద్ధిని సాధించి సమృద్ధి భారత్గా మారుదామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో భారీ మార్�
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశీయులను (Bangladeshis) పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని అక్రమ వలసదారులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
ఎర్రకోటలో (Red Fort) డమ్మీ బాంబ్ను (Dummy Bomb) గుర్తించలేకపోయిన భద్రతా సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోటలో గత శనివారం సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో దేశానికి లౌకిక పౌరస్మృతి కావాలని ప్రకటించడం ఒక విరోధాభాసలా కనిపిస్తున్నది. ఎందుకంటే, మతపరమైన రాజకీయాలకు పెట్టింది �
Pm Modi | దేశంలో లౌఖిక పౌర స్మృతి తక్షణ అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్�