మిర్చి ధరల పతనానికి ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదమే కారణమని వ్యవసాయ శాస్త్రవేత్త శరత్బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో�
ఖమ్మం వ్యవసాయ, వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం
Khammam | ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam Market )లో తేజ రకం కొత్త మిర్చి( Red Chilli ) కి సోమవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మ
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీ
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.
రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మార్కెటింగ్ లో మిరప రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించింది.
కాశీబుగ్గ, జనవరి 6: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాల్ ధర రూ.80,100 వచ్చింది.
నువ్వా నేనా అన్నట్టు మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. పెరిగిన డిమాండ్ కారణంగా గత కొన్ని రోజులుగా మిర్చి ధరలు క్వింటాల్కు రూ.40 వేలకుపైగా నమోదవుతున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం క్విం�
వరంగల్ : జిల్లాలో ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. రూ. 48,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలప
వరంగల్ : ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 45,000. కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మి�
వరంగల్ : ఎర్ర బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దేశి రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 44,000 నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల�
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు