Mumbai Rains : ముంబైలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా భారీ వర్షం పడనున్నది. దీంతో భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపాల్టీ అన
అతి తీవ్రతతో వీచిన వడగాడ్పుల కారణంగా ఫ్రాన్స్లో వారం రోజుల వ్యవధిలో వెయ్యి మంది వరకు పౌరులు మరణించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.
Kerala : కేరళలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇండ్లు ధ్వంసం కాగా, రోడ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు జిల్లాల్లో భారీ వర
భానుడు భగభగమండుతూ నిప్పులు కురిపిస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలో రెండు రోజులుగా 45డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా రెడ్అలర్ట్ ప్రకటించారు.
Dense Fog: పంజాబ్ నుంచి బీహార్ వరకు.. దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో విజిబిలిటీ చాలా తగ్గింది. ఈ నేపథ్యంలో ఐఎండీ వార్నింగ్ జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. రోడ్డు, రైలు, గగనమార్గ ప్ర�
Cyclone Ditva | ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
తీవ్ర తుఫానుగా రూపాంతంర చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశ�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది.