దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.
రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖ
Mumbai Rains | దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు (Mumbai Rains) ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. అయితే, మంగళవారం కూడా ముంబై నగరంలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అం�
Extreme Rain | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు (Extreme Rain) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Red alert | దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. జనం ఇళ్లలోంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పె�
Heavy Rainfall | కేరళ (Kerala) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD)అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. రానున్న వారం రోజులు వడగాడ్పుల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా న�
Heat Waves | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల క�
వాతావరణ మార్పులపై ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ‘రెడ్ అలర్ట్' జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేడి 2023 సంవత్సరంలో రికాైర్డెందని, 2024లో ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవక
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింద