ప్రపంచ రికార్డే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ బిడ్డ పడమటి అన్వితారెడ్డి మరో సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. అంటార్కిటికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించారు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరు�
వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో స�
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుత�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
మంచిర్యాల జిల్లా ఎంసీసీ క్వారీలో అరుదైన రూఫస్ బెల్లీడ్ ఈగల్ కనిపించింది. స్థానిక ఆలయ సమీపంలో ఈ నెల 16న హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్బీపీ) సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్దుల్ రహీం ఈ పక్షి ఫొట�
రోజురోజుకూ పత్తి ధర పైపైకి ఎగుస్తున్నది. ఈ నెల ఒకటి నుంచి నిలకడగా పెరుగుతూ వస్తున్నది. మార్కెట్లో అక్టోబర్ చివరి వారంలో ఒకింత తగ్గి క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.7,225 పలికింది. నవంబర్ నుంచి క్రమేనా పుంజుకున�
పత్తికి మార్కెట్లో ధరలు అధికంగా పలుకతుండటంతో తెల్లబంగారం మెరిసిపోతుంది. బుధవారం జడ్చర్లలోని పత్తిమార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో క్వింటా రూ. 9,001ధర పలికింది. దీంతో రైతు కష్టానికి తగిన ఫలితం లభిస్�
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.6380 ఉండగా, సీజన్ మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.8300 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 3.52
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మద్దతు ధర రూ.6,060 ఉండగా.. వ్యాపారులు రూ.10,016 పెట్టి కొనుగోలు చేశారు. ఇది మద్దతు ధర కంటే రూ.3,956 అదనం
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.283 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థ�