డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతూ రూ.80.05కి చేరుకున్నది. ఈ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం దేశచరిత్రలోనే మొదటిసారి. నోమోర్ సంస్థ అంచనా ప్రకారం.. డిసెంబర్ నాటికి రూపాయి విలువ రూ.82 వరకు దిగజ�
విద్యుత్తు డిమాండ్ అంటే వేసవి కాలమే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఎండాకాలంలోనే నమోదవుతుంది. ఈ ఏడాది వేసవి (మార్చి)లో గరిష్ఠంగా 14,167 మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. కానీ, ఈ ఏడాది వర్�
స్వరాష్ట్రంలో వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖాన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వంద పడకలకు అప్గ్రేడ్ చేశారు. అధిక నిధులు కేటాయిం�
ఈసారి ఉగ్ర గోదావరి వరద ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇప్పటికే భద్రాచలంలో వరద 62 అడుగులకు చేరుకొన్నది. 1976లో జూన్ 22న 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆ తరువాత జూలై రెండోవారంలోనే 60 అడుగులు దాటి ప్రవహించడం ఇదే మ�
ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఈ ఏడాది మే నెలలో నమోదయ్యిందని, రూ.130.29 కోట్ల భారీ మొత్తం సమకూరిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్�
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రికార్డు సాధించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నమని చెప్పారు. దీని �
పిన్న వయసులోనే కంప్యూటర్ వెబ్పేజీలతో పాటు అప్లికేషన్లను తయారు చేసి ప్రతిభను చాటుకున్న ఎలిమినేటి సాత్విక్కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది
రెండు వారాల వ్యవధిలో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రెండోసారి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. వంద మీటర్ల హర్డిల్స్లో తన రికార్డును తానే తుడిచేసి కొత్త గణాంకాలు నమోదు చేసింది. యూకే వేదికగా ఆదివారం జరిగిన ల
యూనికార్స్న్... ప్రతి స్టార్టప్ కల ఇది. రూ.వంద కోట్ల మైలురాయి దాటి యూనికార్స్న్ జాబితాలో నమోదయ్యే లక్ష్యాన్ని ఎంచుకుంటాయి. కానీ ఏప్రిల్ నెలలో దేశంలోనే కొత్త యూనికార్న్
మార్కెట్లో టమాట ధర ప్రజలను ఠారెత్తిస్తున్నది. నెల క్రితం వరకు రూ.10 సైతం లేని కిలో ధర ప్రస్తుతం రూ.80 పలుకుతున్నది. మూడు రోజుల్లోనే రోజుకు రూ.10 చొప్పున ధర పెరగడం వినియోగదారులకు
రోగ నిరోధక శక్తి పెంపులో దివ్యఔషధంగా పని చేసే బత్తాయికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మండే ఎండల్లో మోసంబి జ్యూస్కు ఉండే క్రేజ్తో వినియోగం పెరుగడం రైతన్నకు కలిసివస్తున్నది. ప్రస్తుతం కత్తెర స�