ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
మీ పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టు ఎంత పొడవుంటుంది? ఓ పది, పన్నెండు అడుగులు ఉంటుంది కదా.. కానీ బ్రెజిల్లోని టార్సీసియో అనే వ్యక్తి ఇంట్లో చెట్టు మాత్రం ఏకంగా 47 అడుగుల ఎత్తు పెరిగిందట.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు కామీ రీటా. 56 ఏండ్ల వయసులో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. 26వ సారి ఆ పర్వతాన్ని ఎక్కి ప్రపంచంలోనే ఎక్కువసార్లు అధిరోహించిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు ముందే ఆ చిత్రంలోని పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందులోని కళావతి సాంగ్ తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తకువ సమయంలో 150 మిలియన్ వ్యూస్ రాబట్�
అమెరికాలోని న్యూయార్క్ నగరం.. ఆకాశ హర్మ్యాలకు చాలా ఫేమస్. అయితే ఇటీవల ఓ పెద్ద భవన నిర్మాణం పూర్తయింది. అందులో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఫొటో మధ్యలో స్తంభం మాదిరిగా కనిపిస్తున్నది చూడండి. అదే ఈ ఆకాశ హర్మ్యం. ఇది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీ (రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) కొత్త రికార్డు నెలకొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో తడాఖా చూపించిం
దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత గా మార్చి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం వెల్లడించిం ది. పశ్చిమ అలజడులు లేకపోవడం వల్ల వర్షపాతం లో లోటు ఏర్పడిందని, అందుకే ఉత్తర, దక్షిణ �
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8, జయశంకర్�
ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు క�
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. పాలకవర్గం 100 శాతం పన్ను వసూలే లక్ష్యంగా
Dance on 9999 nails | సాధారణ నృత్యానికి భిన్నంగా వరల్డ్ బుక్ ఆప్ గిన్నిస్ రికార్డు కోసం 9999 ఇనుప మొలలపై 9 నిమిషాల పాటు ఏకధాటిగా నృత్యం చేసి అబ్బురపరిచింది పినపాటి లిఖిత. ఆదివారం అవని నృత్యాలయం ఆధ్వర్యంలో �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సింగిల్పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ.41 వేలు పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో �
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర లభించింది. ఈ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా క్వింటాల్కు రూ.10,100 ధర పలికింది. దీంతో మార్కెట్ యార్డులో రైతులు స్వీట్లు పంచుకొని