Man Tries To Record Lion | వేటాడిన జంతువును తింటున్న సింహం దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఆ సింహం అతడిపై దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తు అతడు తప్�
కరీంనగర్ నగరంలోని కళాభారతితో ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, కళారవళి సోషియో కల్చరల్ ఆసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వ�
మహాభారత, రామాయణ ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో 126 రోజులుగా మహాభారత ప్రవచనాలు ప్రబోధిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు.
dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు.
French Man | ఒక వ్యక్తి (French Man) తన భార్యకు మత్తుమందు ఇచ్చి ప్రతి రాత్రి మత్తులో ఉంచేవాడు. పర పురుషులను ఇంటికి రప్పించి వారితో అత్యాచారం చేయించేవాడు. ఆపై ఆ చర్యను వీడియో రికార్డ్ చేసేవాడు. సుమారు పదేళ్ల తర్వాత ఈ వ్య�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన �
మహిళ ఆరోగ్యం- ఇంటి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి స్పందన క్రమంగా పెరుగుతున్నది. నాలుగో మంగళవారం రికార్డుస్థాయిలో 9,806 మంది మహిళలు తరలివచ్చి వైద్య సేవ
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఉదార నేత్ర దవాఖాన సేవలకు అరుదైన గుర్తింపు దక్కింది. అక్టోబర్ నెలలో ఒకే రోజు 124 కంటి ఆపరేషన్లు చేసినందుకుగాను, కంటి దవాఖాన పేరు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్లో చోటు దక్కించు�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి నెలకుగాను రూ.1.55 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం ఇది రెండో�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సీ) అంతర్గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. ఈ నెల 20న 3.7 కోట్ల కరోనా కేసులు అంచనా వేయగా అధికారికంగా మాత్రం 3,049 కేసుల