ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతులు బోయిని గణేష్, దేవేంద్ర, కొమురయ్యలు ఇటీవల తన భూమిపై పట్టా భూమికి పాసుబుక్కులు ఇవ్వడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శ
‘మా ప్రాణాలు బో యినా రోడ్డేయనియ్యం.. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికీ వెనుకాడం.. అప్పుడు మా శవాలపై రోడ్డు వేసుకోండి’ అంటూ సాకిబండ తండా గిరిజన రైతులు తెగే సి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి�
రీజనల్ రింగ్ రోడ్డుపై సర్కారు ముందుకే వెళ్తున్నది. భువనగిరి ఆర్డీఓ పరిధిలో త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్హెచ్ఏఐ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది.
నిర్మల్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్ ఆయాన్ హుస్సేన్(14) మంగళవారం మృతి చెందాడు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామానికి చెందిన నాసర్-షరీఫ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ప
Suryapet | ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్ధులు నేర్పించి తన కొడుకుని ప్రయోజకుడిని చేసింది. ముదిమి వయసులో అండగా ఉంటాడనుకుంటే చివరికి కన్నతల్లికే అన్నం పెట్టడంలేదు( Paying attention) ఆ ప్రభుద్ధుడు
RRR alignment | ట్రిపుల్ ఆర్(RRR alignment) భూ సేకరణపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమినైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకుయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మిస్తున్న ఎన్హెచ్-63 అలైన్మెంట్ మూడోసారి కూడా మారింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. తాజాగా భూములు కోల్పోయే
భూములకు సంబంధించిన రికార్డులను తమంతట తాముగా సవరించే అధికారం ఆర్డీవోలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మెదక్ జిల్లా న్యాలకల్ మండలంలోని 23, 24 సర్వే నంబరల్లో 50 ఎకరాల భూములను తలాబ్ చెరువు భూములుగా పేర్కొం
హనుమకొండలో బీఆర్ఎస్ కార్యాల యం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్రెడ్డి రాసిన లేఖ ఆధారంగా ఆర్డీవో చర్యలకు ఉపక్రమించడాన్ని హైకోర్టు తీవ్రంగా �
ఆర్అండ్ఆర్ ప్రత్యేకాధికారి అయిన మంథని ఆర్డీవో హనుమానాయక్కు సింగరేణి సంస్థ గతేడాది మార్చిలో ఏడాదికి 4,80,000 అద్దెతో ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అయితే, ఆ వాహనం కొద్ది రోజులే కనిపించింది.
పోలింగ్ విధులు నిర్వహించినందుకుగానూ ఇతర పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో చెల్లిస్తున్న విధంగా రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయులపై పోలీసులు ప్రతాపం చూపారు. పంపిణీ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం �